TPT: ఏపీ సచివాలయం నుంచి రెవెన్యూ క్లినిక్, పీజీఆర్ఎస్, మ్యుటేషన్, రిసర్వే, పీపీబి పంపిణీ అంశాలపై సీసీఎల్ఏ చీఫ్ సెక్రటరీ జి. జయలక్ష్మితో కలిసి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తిరుపతి నుంచి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ సహా అధికారులు వర్చువల్గా పాల్గొన్నారు.