తిరుపతి ప్రసూతి ఆసుపత్రిలో మిల్క్ బ్యాంక్ ఉన్న విషయం తెలిసిందే. బాలింతలు తమ బిడ్డకు ఇచ్చి మిగిలిన పాలు వృథా చేస్తుంటారు. వీటిని దానం చేస్తే మరికొందరు పిల్లల ఆకలి తీర్చవచ్చని, డెలివరీ అయిన 4వ రోజు నుంచి 6నెలల వరకు పాలు డొనేట్ చేయవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. మీకు ఆసక్తి ఉంటే మిల్క్ బ్యాంక్ వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోవచ్చని తెలిపారు.