VZM: మహిళ సాధికారిత వారోత్సవాలు జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. అందులో భాగంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మహిళా పోలీసులకు మహేంద్ర ఆసుపత్రి, మహాత్మాగాంధీ క్యాన్సర్ ఆసుపత్రి సంయుక్తంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు ఎస్పీ సౌమ్యలత హాజరై, స్క్రీనింగ్ పరీక్షలను ప్రారంభించారు.