కోనసీమ: ఐదేళ్ల వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ కుప్పకూలాయని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అన్నారు. ఆయన మాట్లాడుతూ… తిరుమల పవిత్రతను కాపాడడంలో విఫలమైన వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. వైసీపీ నేతలు దేవుడిని కూడా రాజకీయంలో వాడుకుంటున్నారని ఆరోపించారు. భగవంతుడి ప్రసాదం విషయంలోనూ అబద్ధాలాడుతూ భక్తులను మోసం చేస్తున్నారన్నారు.
Tags :