కడప: చాపాడు మండల కేంద్రంలో ఎంపీడీవోగా పనిచేస్తున్న వీర కిషోర్ బదిలీ కావడంతో, కాజీపేట ఎంపీడీవో దివిజ సంపతీ బుధవారం ఉదయం చాపాడు ఎంపీడీవోగా అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా చాపాడు మండల TDP అధ్యక్షుడు వైవి.సుబ్బారెడ్డి నూతన ఎంపీడీవో దివిజ సంపతీని స్వాగతించి, మండల అభివృద్ధి, సమస్యలపై చర్చించారు.