VZM: మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు జిల్లా కేంద్రంలోని పోలీస్ బ్యారెక్స్లో ఏర్పాట్లను పక్కాగా చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అమరావతి నుంచి సీఎం పాల్గొన్న కార్యక్రమం జిల్లా స్థాయిలో లైవ్ టెలికాస్ట్ కావాలని సూచించారు. అలాగే, అధికారులకు పలు సూచనలు చేశారు.