ASR: యువత, మహిళలను భారతీయ జనతా పార్టీలో భాగస్వామ్యం చేసేందుకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు కృషి చెయ్యాలని బీజేవైఎం నాయకులు పాంగి మత్స్య కొండ బాబు పేర్కొన్నారు. ఆదివారం చింతపల్లి మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన చింతపల్లి, గూడెం కొత్త వీధి మండలాల ప్రశిక్షణ కార్యక్రమంలో ఆయన వక్తగా పాల్గొని మాట్లాడారు.