PPM: బాలలను సంపూర్ణ ఆరోగ్యవంతులగా తీర్చి దిద్దడమే ద్యేయంగా కృషి చేయాలని జిల్లా ఆర్ బి.ఎస్.కె అధికారి డా,జగన్ మోహనరావు సూచించారు. జిల్లా బాలల సత్వర చికిత్సా కేంద్రం పౌష్టికాహార పునరావాస కేంద్రాలను ఆయన సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. డిఈఐసి ప్రతిరోజు 4డి పిల్లలకు అందజేస్తున్న వైద్య సేవలు, పర్యవేక్షణ వివరాలు రికార్డులు తనిఖీ చేశారు.