VZM: నెల్లిమర్లలో ఉన్న ఈవీఎం గోదాములను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు. మూడు నెలలకు ఒకసారి జరిగే తనిఖీలో భాగంగా యంత్రాల నిల్వను పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లపై సమీక్ష చేసి, సీసీ కెమెరాల పర్యవేక్షణను కచ్చితంగా పాటించాలని అధికారులకు సూచించారు.