KDP: శిల్పారామంలో ఉగాది పండుగను పురస్కరించుకొని సంబరాలు జరుపుతున్నట్లు శిల్పారామ పరిపాలనాధికారి కృష్ణ ప్రసాద్ తెలిపారు. శనివారం కడప స్టేట్ గెస్ట్ హౌస్లో విలేకరులతో మాట్లాడుతూ.. ఉగాది, రంజాన్ను పురస్కరించుకొని ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు నాగాంజనేయ శర్మచే పంచాంగ శ్రవణం ఉంటుందన్నారు.