NLR: ఇటీవల మార్కాపురం బస్సు ప్రమాద దుర్ఘటనలో మృతిచెందిన బొమ్మరాజు చెరువు గ్రామానికి చెందిన ఆత్మకూరు చిన్నయ్య కుటుంబానికి బుధవారం ఉదయగిరి నియోజకవర్గ జై గౌడ ఉద్యమం అధ్యక్షుడు పంది మాల్యాద్రి గౌడ్ ఆర్థిక సాయం అందజేశారు. ఆయనతో పాటు మిత్రలు కలిసి ఆ కుటుంబాన్ని పరామర్శించి 12 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఎల్లప్పుడు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.