NTR: వీరులపాడు మండలం జయంతి గ్రామంలో శనివారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులతో కలిసి ఎమ్మెల్యే తంగిరాలలో సౌమ్య పాల్గొన్నారు. అనంతరం ప్రజల వద్ద నుంచి అర్జీలను స్వీకరించారు. అర్జీలను తక్షణమే పరిష్కరించాలని, అధికారులకు ఆమె ఆదేశాలు జారీ చేసారు.