అన్నమయ్య జిల్లాలో చికెన్ కేజీ రూ.220, స్కిన్ లెస్ రూ.240గా విక్రయిస్తున్నారు. మటన్ ధర కేజీ రూ.900 స్థిరంగా ఉంది. చేపలలో కొరమేను రూ.450, రాగండి రూ.200, బొచ్చెలు రూ.230గా ఉన్నాయి. ఆదివారం సందర్భంగా చికెన్ ధరలు పెరిగినప్పటికీ, వినియోగదారులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని వ్యాపారులు తెలిపారు.