BPT: పెదకూరపాడు నియోజకవర్గ సమీక్షా సమావేశంలో బుధవారం కలెక్టర్ కృతికా శుక్లా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు విధులు సరిగా నిర్వర్తించకపోవడం వలన సమస్యలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా రెవెన్యూ శాఖలో ఎలాంటి లోపాలు కనిపించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.