ATP: ఉగాది పండుగ పురస్కరించుకుని అనంతపురం అహుడా కార్యాలయంలో ప్రతి గురువారం నిర్వహించే ‘గ్రీవెన్స్’ కార్యక్రమం రద్దు చేసినట్లు సెక్రెటరీ జీ.రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్రభుత్వ సెలవు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రజలు, అర్జీదారులు ఈ మార్పును గమనించి సహకరించాలని కోరారు.