సత్యసాయి: కదిరి నియోజకవర్గం మోటుకపల్లి ఆర్డీటీ పాఠశాలలో ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ నిరంతర కృషి వల్లనే ఆర్డీటీ FCR లైసెన్స్ పునరుద్ధరణ సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. దశాబ్దాలుగా పేదలకు అండగా ఉన్న సంస్థకు అండగా నిలిచిన ప్రధాని మోదీ, CM చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.