ELR: భవిష్యత్తు తరాల కోసం నీటి వనరులను కాపాడుకోవాలని కలెక్టర్ వెట్రి సెల్వి, ఎమ్మెల్యే ధర్మరాజు అన్నారు. బుధవారం ఉంగుటూరు ఎంపీడీవో కార్యాలయంలో 100 రోజుల యాక్షన్ ప్లాన్ అమలు విధానం, పనుల ప్రాధాన్యత, నిధుల వినియోగం, పారదర్శకతపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నీటి సంరక్షణను సామాజిక ఉద్యమంలా తీసుకెళ్లాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.