ఐపీఎల్ 2026లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన ఉత్కంఠ పోరులో గుజరాత్ టైటాన్స్ ఒక పరుగు తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో ఢిల్లీ 209/8 స్కోరు చేసింది.
Tags :