KRNL: ఎమ్మిగనూరు మండలం కడిమెట్ల గ్రామంలో నిర్వహించనున్న శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి మహా రథోత్సవానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను వైసీపీ ఎమ్మిగనూరు ఇన్ఛార్జి ఎర్రకోట రాజీవ్ రెడ్డి, డీఎస్పీకి ఇవాళ అందజేశారు. రాబోయే రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి పోలీసు శాఖ సహకారం అందించాలన్నారు.