E.G: రంగంపేటలో మంగళవారం ‘రైతన్నా- మీకోసం’ కార్యక్రమాన్ని కూటమి నాయకులు నిర్వహించారు. రైతుల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించారు. సాగునీటి సమస్యలు తలెత్తకుండా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తీసుకుంటున్న చర్యలను ప్రజలకు తెలిపారు. ఈ ప్రచారంలో రాంబాబు, తదితరులు పాల్గొన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వారు హామీ ఇచ్చారు.