KRNL: శ్రీశైలంలో ఉగాది మహోత్సవాల సంధర్భంగా భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దర్శన నిమిత్తం శ్రీశైలంనకు వచ్చు భక్తులకు ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూసేందుకు నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా ఆదేశాలమేరకు ప్రత్యేక చర్యలు గురువారం తీసుకోవడం జరిగింది. పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పీ దిశానిర్దేశం చేయడం జరిగింది.