VSP: వైసీపీ విజయనగరం జిల్లా చీపురుపల్లి పరిశీలకురాలిగా విశాఖ మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారిని నియమించారు. ఈ మేరకు కేంద్ర పార్టీ కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆమె పార్టీ అధ్యక్షుడు జగన్, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణకు కృతఙ్ఞతలు తెలిపారు.