CTR: జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్” (ప్రజల ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం) ఇవాళ ఉదయం 10.30 గంటలకు పాత డీపీవో కార్యాలయంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను పోలీస్ అధికారులకు నేరుగా తెలియజేసి పరిష్కారం పొందవచ్చని పోలీస్ శాఖ తెలిపింది.