SS: నల్లమాడ (మం) రెడ్డిపల్లి పంచాయతీలో జల్లెని సూర్యనారాయణ గత ఆరు నెలలుగా డయాలసిస్ బారిన పడ్డాడు. కుటుంబం పెద్ద డయాలసిస్తో బాధపడుతుండటంతో కుటుంబం పోషణ ఇబ్బందికరంగా మారింది. దీంతో ఏప్రిల్ ఒకటో తారీకు నూతనంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ రూ.10000 అందింది. ఈ మేరకు కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.