CTR: వైసీపీ స్టేట్ అనుబంధ విభాగాల కమిటీ నియామకాలను ఆదివారం పార్టీ ప్రధాన కార్యాలయం విడుదల చేసింది. స్టేట్ మహిళా విభాగం జాయింట్ సెక్రటరీగా పుంగనూరుకు చెందిన షేక్ రషీద బేగం, స్టేట్ బీసీ సెక్రటరీగా ఆనంద కుమార్, స్టేట్ ST జనరల్ సెక్రటరీగా మునీంద్ర నాయక్ నియామకమయ్యారు. ఈ క్రమంలోని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు.