ASR: కూటమి ప్రభుత్వం రైతుల పక్షపాతి అని పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. బుధవారం చింతపల్లి మండలంలోని చవటపాడు గ్రామంలో మండల వ్యవసాయ అధికారి మధుసూదనరావు ఆధ్వర్యంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.