ATP: గుంతకల్లు రైల్వే ఎలక్ట్రిక్ లోకో షెడ్ పరిధిలో పరిపాలనా భవనం, రైల్వే సిబ్బందికి సంబంధించిన క్యాంటిన్ను శుక్రవారం సాయంత్రం గుంతకల్లు డివిజనల్ రైల్వే మ్యానేజర్(డీ.ఆర్.ఎం) చంద్రశేఖర్ గుప్తా ప్రారంభించడం జరిగింది. ఈ పరిపాలనా భవనంలో కాన్ఫరెన్స్ రూమ్, ఆఫీసర్స్ ఛాంబర్, టెక్నికల్ రూమ్ కలిగి ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు.