E.G: రాజమండ్రి జనసేన పార్టీ కార్యాలయంలో తలారి శ్రీను ఆధ్వర్యంలో బుధవారం పార్టీలోకి పలువురు చేరారు. ఈ సందర్భంగా వారికి సిటీ జనసేన ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ప్రియ సౌజన్య పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భావజాలం, సిద్ధాంతాలు, పరిపాలన విధానం ప్రజలపట్ల ఆకర్షితులే పార్టీలోకి చేరారన్నారు.