ELR: ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామ సచివాలయం వద్ద శుక్రవారం డిప్యూటీ ఎంపీడీవో జీ. రమేష్ బాబు ఇంటి పన్నును కట్టించుకున్నారు. ఆన్లైన్ కడుతున్న ఇంటి పన్నులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ.. ఇంటి పన్ను చెల్లించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు. పంచాయతీ అభివృద్ధి ప్రజలు అందరు సహకరించాలని తెలిపారు.