NLR: ఉదయగిరి ఆర్టీసీ డిపోలో బుధవారం ‘దివ్యాంగ శక్తి’ పథకంను ప్రారంభించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలానీ డిపో మేనేజర్ రమేశ్ కుమార్ తెలిపారు. ఈ పథకం ద్వారా 300 మంది దివ్యాంగులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ పథకాన్ని జిల్లా వాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.