కృష్ణా: పామర్రు (M కురుమద్దాలి గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత పశు వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా గురువారం ప్రారంభించారు. పాడి రైతుల అభివృద్ధి కోసం కూటం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని ఎమ్మెల్యే అన్నారు. ఉచిత పశు వైద్య శిబిరాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.