ఏలూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఇవాళ బాబు జగజ్జీవన్ రావు 118 వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఏఆర్ అదనపు ఎస్పీ జీ ముని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 1935 అక్టోబర్ 19న దళితు లకు ఓటు హక్కు కోసం హమ్మండ్ కమిషన్ ముందు వాదనలు వినిపించారన్నారు. వెనుకబడిన వర్గాల కోసం ఆయన కృషి చేశారన్నారు.