PLD: సత్తెనపల్లిలో వైసీపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ చిట్టా విజయభాస్కర్ రెడ్డి టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అమరావతి రాజధాని పేరుతో ఒక సామాజిక వర్గానికి ఆర్థిక లాభం చేకూర్చే విధంగా 54వేల ఎకరాల భూములు సేకరించారని ఆరోపించారు. చట్ట సవరణ వల్ల ఆమోదం తీసుకురావడం వెనుక ఉద్దేశ్యం ఏమిటని ప్రశ్నించారు.