AKP: ఎస్.రాయవరం మండలంలో ‘అక్షరాంధ్ర పరీక్ష’ ఆదివారం ప్రశాంతంగా ప్రారంభమైంది. మండలంలో 93 కేంద్రాల్లో 4,000 మంది పరీక్ష రాస్తున్నట్లు ఉపాధి హామీ పథకం ఏపీడీ ఎరకయ్య తెలిపారు. 10 గంటలకు ప్రారంభమైన పరీక్ష సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందన్నారు. పరీక్ష రాసే అబ్యాసకులకు అవసరమైన సౌకర్యాలను పరీక్ష కేంద్రాల్లో కల్పించమన్నారు. అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారన్నారు.