BDK: ఉగాది పండుగ పురస్కరించుకుని మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుని ఇవాళ అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది పర్వదినం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో నరేష్ డీఎస్పీ రవీందర్ రెడ్డి సిఐ నాగబాబు తదితరులు పాల్గొన్నారు.