NRPT: దామరగిద్ద మండలంలోని మల్ రెడ్డిపల్లి గ్రామంలో నెలకొన్న లో-వోల్టేజ్ సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. గురువారం సర్పంచ్ శ్వేత ఆధ్వర్యంలో గ్రామస్థులు ఈ సమస్యను ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆమె ఆదేశాలతో రంగంలోకి దిగిన విద్యుత్ శాఖ అధికారులు చర్యలు చేపట్టి సమస్యను పరిష్కరించారు.