ప్రకాశం: టంగుటూరు మండలం జయవరంలో అనారోగ్యంతో మరణించిన శ్రీదేవి మృతదేహాన్ని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆదివారం పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ.. శ్రీదేవి గ్రామంలో వైసీపీ పార్టీ బలపడేందుకు కృషి చేసిందని అన్నారు. ఆమెలేని లోటు పార్టీకి తీరనిదని అన్నారు