SKLM: పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలియజేశారు. ఉగాది పండుగ తనకు ఎప్పుడూ ప్రత్యేకమైనది అని.. తెలుగువారిలో కొత్త ఆనందాలు తెచ్చే పండుగల్లో ఉగాది ఒకటని అన్నారు. ఉగాది పర్వదినాన్ని అందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.