NDL: కొలిమిగుండ్ల మండలంలోని అన్ని గ్రామాల్లో ఈనెల 11 వరకు ‘పోలీస్ 30 యాక్ట్’ అమల్లో ఉంటుందని సీఐ రమేశ్ బాబు తెలిపారు. బహిరంగంగా గుంపులుగా చేరడం, ర్యాలీలు, సభలు నిషేధించారు. అవసరమైన కార్యక్రమాలకు ముందస్తుగా డీఎస్పీ అనుమతి తప్పనిసరి అని హెచ్చరించారు.
Tags :