E.G: మహిళలపై ఆరోపణలు ఎదుర్కొంటున్న టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడును వెంటనే తొలగించాలని నెల్లూరు జిల్లా పొదలకూరులో వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే సీఎం చంద్రబాబు ఆయనను కొనసాగిస్తున్నారని విమర్శించారు. భక్తుల మనోభావాలను గౌరవించి వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.