E.G: రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి తన భర్త డా.దగ్గుబాటి వెంకటేశ్వరరావు బుధవారం ప్రధానమంత్రి మోడీని కలిశారు. వాజ్ పేయితో తన అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో భారతదేశ తరఫున మాట్లాడిన అంశాలను మోదీకి తెలిపారు. రచించిన “The Glimpses of World History” అనే పుస్తకాన్ని మోదీకి అందజేశారు. ప్రపంచ చరిత్రపై గ్రంథాన్ని రచించినందుకు ప్రధాని అభినందించారు.