VZM: టీడీపీ కార్యాలయంలో ఇవాళ కూటమి నేతలు పత్రికా సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు కిమిడి నాగార్జున మాట్లాడుతూ.. MLC బొత్స సత్యనారాయణ ఎపీ శాసన మండలిలో చెప్పులు వేసుకుని వెంకటేశ్వరస్వామి ఫోటోని చేత్తో పట్టుకున్నామని నిరూపిస్తే రాజీనామా చేస్తామన్నారు. కౌన్సిల్ వీడియో రికార్డ్లో అది నిరూపణ అయింది. కావున రాజీనామ చేయాలని వారు డిమాండ్ చేశారు