ATP: గుత్తి మండలం ఎస్ ఎస్ పల్లి గ్రామంలో మంగళవారం శ్రీ అంకాలమ్మ తల్లి ఊరిదేవర మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఆలయంలో అమ్మవారికి వెండి, బంగారు ఆభరణాలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. గ్రామస్తులు మాట్లాడుతూ.. ఊరి ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, పాడి పంటలు బాగుండాలని అమ్మవారిని పూజించమన్నారు.