E.G: వేసవి కాలంలో నీటి ఎద్దడి తలెత్తకుండా తక్షణం చేపట్టాల్సిన కీలక పనుల ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాలని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అధికారులను శుక్రవారం ఆదేశించారు. RWS DEE, AEలతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. చక్రద్వారబందం, వెలుగుబంద, ఫరిజల్లిపేట పలు గ్రామాలలో బోర్వెల్, ఆర్వో ప్లాంట్, అవసరమైన చోట్ల పైపులైన్ ఏర్పాటు చేయాలన్నారు.