సత్యసాయి: టీడీపీ పార్టీ సమీక్షా సమావేశంలో ధర్మవరం ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ సహా పలువురు నేతలపై మంత్రి నారా లోకేష్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గత నాలుగు వారాలుగా క్యాడర్ సమావేశాలు, గ్రీవెన్స్ నిర్వహించకపోవడంపై ఆగ్రహం చెందారు. కార్యక్రమాలు చేపట్టకపోవడానికి గల కారణాలు అడిగి తెలుసుకోవాలని పార్టీ కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు.