KRNL: ఆదోని(మం) నాగన్నతహళ్లిలో ఇవాళ నిర్వహించిన పెద్దమ్మ అవ్వ దేవర కార్యక్రమాల్లో జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ హాజరయ్యారు. అనంతరం ఆమె దేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ ప్రజల శ్రేయస్సు, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు.