VZM: జిల్లాలో నేరాలను అరికట్టేందుకు విజిబుల్ పోలీసింగ్తో పాటు ఆకస్మిక వాహన తనిఖీలు నిరంతరంగా కొనసాగుతున్నాయని ఎస్పీ దామోదర్ శనివారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజూ 10 ప్రాంతాల్లో వాహన తనిఖీలు నిర్వహిస్తూ గంజాయి, మద్యం, నాటుసారా, పశువుల అక్రమ రవాణాను అడ్డుకుంటున్నామని చెప్పారు. రహదారి భద్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.