SKLM: రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి కార్యకర్త ఐక్యంగా పనిచేయాలని పలాస ఎమ్మెల్యే శిరీష అన్నారు. పలాసలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే శిరీష టీడీపీ అభివృద్ధి, భవిష్యత్ కార్యాచరణ, ప్రజల సమస్యల పరిష్కారం వంటి కీలక అంశాలపై సమావేశం నిర్వహించారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అని సూచించారు.