W.G: తణుకు పట్టణ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఇద్దరు ఏఎస్ఐలను బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పి.సత్యనారాయణను మొగల్తూరుకు, ఎం.రాజ్యలక్ష్మిని భీమవరం వన్ టౌన్కు పంపారు. ఇటీవల స్టేషన్ సిబ్బందిపై వచ్చిన పలు ఆరోపణలపై అంతర్గత విచారణ జరిపిన అనంతరం ఈ చర్యలు తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.