ATP: నెల్లూరులో కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కృష్ణా జలాల పోరాట సమాలోచన సభలో వైసీపీ నేత సాకే శైలజానాథ్ పాల్గొన్నారు. గ్రేటర్ రాయలసీమకు జీవనాడి వంటి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవడానికి CM చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారని ఆయన ఆరోపించారు. రాయలసీమ ప్రజలకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు.